విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కట్..!

చదువుకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఆలోచనతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ స్కీం కారణంగా ఎందరో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు సైతం ఉన్నత చదువులు సైతం చదువుకోగలుగుతున్నారు. పేద విద్యార్ధులు సైతం డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను సైతం అభ్యసించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్ధులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *